Thursday, May 25, 2006

మిస్సమ్మ చిత్రం లోని పింగళి వారి రచన

మిస్సమ్మ చిత్రం లోని పింగళి వారి రచన - నాకు బాగా నచ్చిన మరో పాట

బాలనురా మదనా బాలనురా మదనా
విరి తూపులు వెయ్యకురా మదనా

నిలిచిన చోటనే నిలువగ నీయక
వలపులు కురియును రా తీయని తలపులు విరియును రా మదనా

చిలుకల వలే గోరువంకల వలెనో
చిలుకల వలే గోరువంకల వలెనో
కొలుకగ తోటును రా తనువున పులకలు కలుగునురా మదన

చిలిపి కోయిలలు చిత్తములోనె
చిలిపి కోయిలలు చిత్తములోనె
కల కల కూయునురా మనసులు కలవర పరచునురా మదనా

2 Comments:

At May 26, 2006 10:52 PM, Blogger చైతన్య said...

manchi paaTa :)

 
At August 20, 2006 1:10 AM, Blogger రానారె said...

Hello master, you have a good taste. I can listen and see Jamuna in this song any number of times.

aithe, "గోర్వంకల వలెనో" ani pATa. konni typos unnai choose unTaaru.

 

Post a Comment

<< Home